భారత జాతీయ నినాదం 'సత్యమేవ జయతే' ముండకోపనిషత్తు నుండి తీసుకోబడింది. ఛాందోగ్య ఉపనిషత్తులో శ్రీకృష్ణుడి తొలి ప్రస్తావన (దేవకీపుత్రుడిగా, ఘోర ఆంగీరసుని శిష్యుడిగా) ఉంది. 'తత్వమసి' అనే ప్రసిద్ధ వాక్యం ఛాందోగ్య ఉపనిషత్తు లోనిది.
యజ్ఞాలను 'ఓడలు లేని పడవలతో' ముండకోపనిషత్తు పోల్చి, కర్మకాండల నిరర్థకతను ఎత్తిచూపింది.
