← All topic notes
భారతదేశ చరిత్ర (Indian History) › ప్రాచీన భారతదేశం (Ancient India) › మౌర్యుల అనంతర యుగం - దేశీయ మరియు విదేశీ పాలకులు

పరీక్షల దృష్ట్యా కీలక అంశాలు మరియు సారాంశం

Topic 4 of 4 in మౌర్యుల అనంతర యుగం - దేశీయ మరియు విదేశీ పాలకులు. Read this note, then practice its questions.

By exambadi.inNote 04 / 04

కనిష్కుని ఆస్థానంలో అశ్వఘోషుడు (బుద్ధచరిత కర్త), నాగార్జునుడు (భారతీయ ఐన్‌స్టీన్), చరకుడు (చరక సంహిత కర్త/వైద్య పితామహుడు), వసుమిత్రుడు ఉండేవారు. ఈ యుగంలో రెండు గొప్ప శిల్పకళా రీతులు వికసించాయి: 1.

గాంధార శిల్పకళ (గ్రీకో-రోమన్ మరియు భారతీయ సమ్మేళనం, బూడిదరంగు రాయి) 2. మథుర శిల్పకళ (స్వదేశీ శైలి, ఎరుపు రంగు చుక్కల ఇసుక రాయి - తొలి బుద్ధ విగ్రహాల రూపకల్పన). హెలియోడోరస్ వేసిన 'బెస్‌నగర్ గరుడ స్తంభ శాసనం' భాగవత మత వ్యాప్తిని తెలుపుతుంది.

Questions for this topic will appear here once published.